పోర్ట్లో గాయపడ్డ వలసదారుడు
- November 22, 2018మస్కట్: అరబ్ జాతీయుడైన వలసదారుడొకరు, కసబ్ పోర్ట్లో గాయపడ్డారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందించారు. అయితే, ఎలా గాయపడ్డాడన్నదానిపై పిఎసిడిఎ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. అరబ్ జాతీయుడైన ఓ వలసదారుడు కసబ్ పోర్టులో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, తక్షణ వైద్య సహాయం అందించామనీ, అతన్ని ఆసుపత్రికి తరలించామని ఆన్లైన్లో పేర్కొంది పిఎసిడిఎ. ముసాందం గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్