పోర్ట్లో గాయపడ్డ వలసదారుడు
- November 22, 2018
మస్కట్: అరబ్ జాతీయుడైన వలసదారుడొకరు, కసబ్ పోర్ట్లో గాయపడ్డారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందించారు. అయితే, ఎలా గాయపడ్డాడన్నదానిపై పిఎసిడిఎ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. అరబ్ జాతీయుడైన ఓ వలసదారుడు కసబ్ పోర్టులో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, తక్షణ వైద్య సహాయం అందించామనీ, అతన్ని ఆసుపత్రికి తరలించామని ఆన్లైన్లో పేర్కొంది పిఎసిడిఎ. ముసాందం గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







