విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళే భారతీయులకు న్యూ రూల్
- November 22, 2018యూఏఈకి ఉపాధి కోసం వెళ్ళాలనుకునే భారతీయులకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ని పాస్ చేసింది భారత ప్రభుత్వం. ఎంప్లాయిమెంట్ వీసా వుంటే, యూఏఈ సహా 18 దేశాల్లో భారతీయులకు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు. అయితే, ఇకపై 24 గంటలలోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే, ఇకపై ఆ పద్ధెనిమిది దేశాలకు వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్కి రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యూఏఈ, ఒమన్, కతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, యెమెన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సౌత్ సుడాన్, సిరియా, థాయిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేసియాతదితర దేశాలకు వెళ్ళే భారతీయులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం