పోర్ట్లో గాయపడ్డ వలసదారుడు
- November 22, 2018మస్కట్: అరబ్ జాతీయుడైన వలసదారుడొకరు, కసబ్ పోర్ట్లో గాయపడ్డారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. బాధితుడికి తక్షణ వైద్య సహాయం అందించారు. అయితే, ఎలా గాయపడ్డాడన్నదానిపై పిఎసిడిఎ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. అరబ్ జాతీయుడైన ఓ వలసదారుడు కసబ్ పోర్టులో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, తక్షణ వైద్య సహాయం అందించామనీ, అతన్ని ఆసుపత్రికి తరలించామని ఆన్లైన్లో పేర్కొంది పిఎసిడిఎ. ముసాందం గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం