టీ20 ప్రపంచకప్..సెమీఫైనల్స్లో చేతులెత్తేసిన భారత్..
- November 23, 2018
టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్లో భారత బ్యాట్స్ ఉమెన్లు చేతులెత్తేశారు. ఓపెనర్ స్మృతి మంధాన, రోడ్రిగ్స్ మినహా మిగతా బ్యాటర్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరడంతో భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. దీంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన సొంతం చేసుకుంది.
మరో వైపు మహిళల టీ20 ప్రపంచకప్లో మూడుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంప్ వెస్టిండీస్తో జరిగిన మొదటి సెమీస్లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









