టీ20 ప్రపంచకప్..సెమీఫైనల్స్లో చేతులెత్తేసిన భారత్..
- November 23, 2018
టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్లో భారత బ్యాట్స్ ఉమెన్లు చేతులెత్తేశారు. ఓపెనర్ స్మృతి మంధాన, రోడ్రిగ్స్ మినహా మిగతా బ్యాటర్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరడంతో భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. దీంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన సొంతం చేసుకుంది.
మరో వైపు మహిళల టీ20 ప్రపంచకప్లో మూడుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంప్ వెస్టిండీస్తో జరిగిన మొదటి సెమీస్లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







