టీ20 ప్రపంచకప్..సెమీఫైనల్స్లో చేతులెత్తేసిన భారత్..
- November 23, 2018టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్లో భారత బ్యాట్స్ ఉమెన్లు చేతులెత్తేశారు. ఓపెనర్ స్మృతి మంధాన, రోడ్రిగ్స్ మినహా మిగతా బ్యాటర్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్కు చేరడంతో భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. దీంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన సొంతం చేసుకుంది.
మరో వైపు మహిళల టీ20 ప్రపంచకప్లో మూడుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంప్ వెస్టిండీస్తో జరిగిన మొదటి సెమీస్లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ