ఈశాన్య పాకిస్తాన్లో బాంబు పేలుడు: 17 మంది మృతి
- November 23, 2018ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని కైబర్ పత్తుఖ్వా ఫ్రావిన్స్లో మతపరమైన శిక్షణ సంస్థ వెలుపల శుక్రవారం అత్యంత శక్తివంతమైన బాంబు పేలింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో 17 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ పేలుడు అరుక్జారు గిరిజన జిల్లాలోని కల్యయా ప్రాంతంలో జుమా బజార్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్