"ఎన్టీఆర్ బయోపిక్" లో " పాయల్ రాజపుత్"
- November 25, 2018
తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ స్క్రీన్ వరకు , జాన పద, పైరాణికం నుండి, మాస్ ఆడియన్స్ వరకు అందరిని అలరించిన కథానాయకుడు నందమూరి తారక రామారావుగారు.. జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'.. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వ బాధ్వయతలు నిర్వహిస్తున్నారు.. ఈ చిత్రం లో ఎన్టీార్ నటించిన అన్నిపాత్రలకు తగ్గట్టు గా నటి నటులు ఇప్పటికే ఖరారైనా విషయం తెలిసిందే.. తాజా గా మరో పాత్ర కు ఆర్ఎక్స్ 100 హీరోయిన్, పాయల్ రాజపుట్ కు ఈ సినిమా లో అవకాశంలభించింది ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు చిత్రపరిశ్రలో ఓ వెలుగు వెలిగి తెలుగు వారందరి చేత కీర్తింపబడిన మహ కథానాయకుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక ముఖ్యపాత్ర పోషిస్తోంది.. సహజ నటిగా వెడితెరపై ఓ వెలుగు వెలిగన జయసుధ పాత్ర కు పాయల్ ముఖకవళికలు , హావభావాలు , కరెక్టు గా జయసుధ కు సరిపోతాయ నే దర్శక నిర్మాతలు పాయల్ ను తీసుకున్నట్లు సమాచారం …
ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ లో గతంలో డ్రైవర్ రాముడు', 'గజదొంగ', 'మహా పురుషుడు', 'అడవి రాముడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన 'కథానాయకుడు' సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేసేందుకు నిర్మాతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ







