మణిరత్నం కొత్త సినిమా కబర్
- November 25, 2018మణిరత్నం సినిమా అంటే ఓ అందమైన అనుభూతి. వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉటుంది ఆయన సినిమా. ఆ మధ్య తన ఫాంని కోల్పోయినట్లు కనిపించిన మణిరత్నం..'ఓకే బంగారం'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. అయితే వెంటనే మరో ఫ్లాపు పడింది. కార్తీతో తెరకెక్కించిన 'కాట్రు వెలియిదాయ్' చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. 'చెక్క చివంద వానమ్' (తెలుగులో 'నవాబ్') తో మణిరత్నం తిరిగి ఫాంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో మణిరత్నం తదుపరి సినిమా ఉండబోతుందని సమాచారమ్. ఇదీకూడా మల్టీస్టారర్ సినిమాయే అని చెబుతున్నారు. విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారంట మణి. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, తెలుగు హీరోల్లో రామ్ చరణ్, నానిలతో మణిరత్నం సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఓకే బంగారం రామ్ చరణ్ తో అనుకొన్నారు. ఆ కథ చరణ్ కి సూటవ్వదని భావించిన మణిరత్నం సల్మాన్ దుల్కర్ తో కానిచ్చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా