మహేష్-సుకుమార్ సినిమా ముహూర్తం ఖరారు
- November 26, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. కామెడీ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విలన్ గా సాయికుమార్ కనిపించబోతున్నారు. పివిపి-దిల్ రాజు, అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 5నమహర్షిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో మొదలవుతుంది. ఈ చిత్రం కోసం మహేశ్ మే నెల నుంచి బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో మహేష్ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరు ? తదితర పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







