భవనం పైనుంచి పడి మృతి చెందిన మహిళ
- November 27, 2018
22 ఏళ్ళ ఫిలిప్పినా మహిళ ఒకరు అజ్మన్లోని ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా షేక్ ఖలీఫా హాస్పిటల్ వైద్యులు ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఫిలిప్పీన్ కాన్సుల్ జనరల్ పాల్ రేమండ్ కోర్టెస్ చెప్పారు. మనీలాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్కి ఈ ఘటనపై సమాచారం అందించినట్లు పేర్కొన్నారు కోర్టెస్. మృతదేహాన్ని రిపాట్రియేట్ చేయడానికి సంబంధించి తగు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు అజ్మన్ అథారిటీస్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..