భారీ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ 10 మంది
- November 28, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా లో జరిగిన ఓ భారీ అగ్ని ప్రమాదం నుంచి 10 మంది రెసిడెంట్స్ క్షేమంగా బయటపడ్డారు. అల్ ఉరైబి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. వాటర్, ఫోమ్ ఉపయోగించి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో 10 మందిని సివిల్ డిఫెన్స్ రక్షించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించేందుకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఉపయోగించాలనీ, ఈ విషయంలో ఎవరూ రాజీ పడకూడదని సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







