ఎస్ఎంఎస్ స్కామ్: ఐదుగురు వలసదారుల అరెస్ట్
- November 29, 2018
మస్కట్: ఎస్ఎంఎస్ స్కామ్కి సంబంధించి ఐదుగురు వలసదారుల్ని సౌత్ బతినాలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. వీరిపై ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కింద కేసులు నమోదు చేశారు. భారీ మొత్తాల్లో నగదును బహుమతిగా గెల్చుకున్నారంటూ ఎస్ఎంఎస్ల ద్వారా అమాయకుల్ని మోసగిస్తున్నారు నిందితులు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సౌత్ బతినా గవర్నరేట్ నిర్వహించిన ఆపరేషన్లో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సిటిజన్స్, రెసిడెంట్స్ ఇలాంటి ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, నగదు గెల్చుకున్నారంటూ వచ్చే ఫేక్ మెసేజ్లను నమ్మరాదని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!