రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ళ చిన్నారి మృతి
- November 29, 2018
మస్కట్: ఐదేళ్ళ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె పైనుంచి కిండర్గార్టెన్ బస్ వెళ్ళడంతో చిన్నారి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ సోహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ సోహార్లోని మజీస్ ప్రాంతంలో కిండర్గార్టెన్ బస్, చిన్నారి మృతికి కారణమయ్యిందని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. హుటాహుటిన గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!