రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ళ చిన్నారి మృతి
- November 29, 2018
మస్కట్: ఐదేళ్ళ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె పైనుంచి కిండర్గార్టెన్ బస్ వెళ్ళడంతో చిన్నారి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ సోహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ సోహార్లోని మజీస్ ప్రాంతంలో కిండర్గార్టెన్ బస్, చిన్నారి మృతికి కారణమయ్యిందని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. హుటాహుటిన గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







