రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ళ చిన్నారి మృతి
- November 29, 2018
మస్కట్: ఐదేళ్ళ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె పైనుంచి కిండర్గార్టెన్ బస్ వెళ్ళడంతో చిన్నారి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ సోహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ సోహార్లోని మజీస్ ప్రాంతంలో కిండర్గార్టెన్ బస్, చిన్నారి మృతికి కారణమయ్యిందని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. హుటాహుటిన గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







