రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ళ చిన్నారి మృతి
- November 29, 2018మస్కట్: ఐదేళ్ళ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె పైనుంచి కిండర్గార్టెన్ బస్ వెళ్ళడంతో చిన్నారి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ సోహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ సోహార్లోని మజీస్ ప్రాంతంలో కిండర్గార్టెన్ బస్, చిన్నారి మృతికి కారణమయ్యిందని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. హుటాహుటిన గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం