తెలంగాణ:రేపు, ఎల్లుండి ఎన్నికల సెలవులు
- December 05, 2018
తెలంగాణ పోలింగ్కు సమయం దగ్గర పడడంతో.. గురువారం సెలవుగా ప్రకటించారు అధికారులు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో పోలింగ్ దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.
ఓటర్ కార్డు లేదని ఎవరూ పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు కార్డులు లేకున్నా ప్రజలు ఓటు వేయొచ్చు. 12 రకాల ఇతర ఫొటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు పాస్బుక్, పోస్టాఫీస్ ఖాతా పుస్తకం, పాన్కార్డు, తదిరత కార్డులు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









