తెలంగాణ:రేపు, ఎల్లుండి ఎన్నికల సెలవులు
- December 05, 2018
తెలంగాణ పోలింగ్కు సమయం దగ్గర పడడంతో.. గురువారం సెలవుగా ప్రకటించారు అధికారులు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో పోలింగ్ దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.
ఓటర్ కార్డు లేదని ఎవరూ పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు కార్డులు లేకున్నా ప్రజలు ఓటు వేయొచ్చు. 12 రకాల ఇతర ఫొటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు పాస్బుక్, పోస్టాఫీస్ ఖాతా పుస్తకం, పాన్కార్డు, తదిరత కార్డులు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









