మోదీ తెలంగాణ ఓటర్ల కోసం తెలుగులో ట్వీట్
- December 07, 2018రోడ్లన్నీ ఓటర్లతో నిండిపోయాయి. సైలెంట్గా తమకు నచ్చిన నాయకుడికి ఓటేస్తున్నారు. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి ఉన్నారు.
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. తెలంగాణతో పాటు రాజస్థాన్ రాష్ట్రంలోనూ ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ ఇరు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని సందేశమిచ్చారు. తెలంగాణ ప్రజల కోసం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్