తెలంగాణ:రాష్ట్ర వ్యాప్తంగా టోల్ రుసుం ఎత్తివేత
- December 07, 2018తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వరకు టోల్ రుసుం ఎత్తివేశారు. టోల్ రుసుం ఎత్తివేయాలని అన్ని టోల్ప్లాజాలకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవో రజత్కుమార్ సీఎస్ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి టోల్ రుసుం ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సొంత గ్రామాలకు బయల్దేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. టోల్ప్లాజా వద్ద ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల కమిషన్ ఈరోజు సాయంత్రం టోల్ప్లాజా రుసుం ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- నాగ్పూర్లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు
- తెలంగాణ దశాబ్ధి వేడుకలు...
- గవర్నర్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం విక్రమార్క భేటీ
- నేడు హనుమాన్ జయంతి.. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు
- గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్కు ఘన స్వాగతం..
- బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. దొరికి ఫ్లైట్ అటెండెంట్
- జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు మిడ్ డే వర్క్ బ్రేక్
- సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ ప్రారంభం
- MyHassad డ్రా..BD100,000 గెలుచుకున్న మహిళ..!