ఫేస్బుక్కు భారీ జరిమానా
- December 08, 2018
ఇప్పటికే కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంతో ఫేస్బుక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పలు దేశాల్లో ఫేస్బుక్ జరిమానాలు కట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా మరో దేశం(ఇటలీ) ఫేస్బుక్ కు భారీ జరిమానా విధించింది. యూజర్ల అనుమతి లేకుండా వారి వివరాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ వినియోగదారుల భద్రత చట్టాలను ఫేస్బుక్ ఉల్లంగించినదని పేర్కొంది. దాంతో ఫేస్బుక్ కు 8.9 మిలియన్ యూరోల(ఇండియా కరెన్సీలో రూ. 70కోట్లకు పైమాటే) జరిమానా విధించింది. అయితే ఫేస్బుక్ మాత్రం తాము ఖాతాదారుల డేటాను విక్రయించలేదని వాదిస్తోంది. కాగా అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో కోట్లాది మంది ఫేస్బుక్ యూజర్లు తమ డేటా దుర్వినియోగం అయిందని ఆరోపించారు. అప్పట్లో ఫేస్బుక్ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







