పారిస్లో ఆగని ఆందోళనలు.. ఈఫిల్ టవర్ మూసివేత..
- December 08, 2018
పారిస్లో ఆందోళనలు ఆగడం లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పారిస్ సిటీ…రణరంగంగా మారింది. పారిస్లో టూరిస్టులు కాదు..ఇప్పుడు ఎటూ చూసిన ఆందోళనలే దర్శనమిస్తున్నాయి. ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు రోడ్లెక్కారు. గత నాలుగు వారాలుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పారిస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈఫిల్ టవర్ మూసివేశారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







