పారిస్లో ఆగని ఆందోళనలు.. ఈఫిల్ టవర్ మూసివేత..
- December 08, 2018
పారిస్లో ఆందోళనలు ఆగడం లేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పారిస్ సిటీ…రణరంగంగా మారింది. పారిస్లో టూరిస్టులు కాదు..ఇప్పుడు ఎటూ చూసిన ఆందోళనలే దర్శనమిస్తున్నాయి. ఇంధనంపై పన్నులు, పెరిగిపోతున్న ఖర్చులకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు రోడ్లెక్కారు. గత నాలుగు వారాలుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తాజాగా నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పారిస్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈఫిల్ టవర్ మూసివేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







