కతర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- December 08, 2018
కతర్:కతర్ దేశంలో నివసిస్తున్న తెలంగాణ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ పోటీలు ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో మొదటి దశలో ఆటలో...
1మ్యాచ్ #ప్రొఫెసర్_జయశంకర్ vs #ఎలెజినియా_టీమ్
అడగా జయశంకర్ వారు గెలుపొందారు..
2 మ్యాచ్ #టీమ్20_20 vs #హ్యేదరబాద్_నవాబ్ లు అడగా నవాబ్ టీం వాళ్ళు గెలుపొందారు.
3 మ్యాచ్ #దోహా_వర్రీయర్స్ vs #బూమ్_ఫ్రెండ్స్ లు అడగా దోహా వారియర్స్ వారు గెలుపొందారు.
ప్రతి ఒక్క మ్యాచ్ లో మాన్ ఆఫ్ ధి మాచ్ ఇవ్వడం జరిగింది.
మిగితా మ్యాచ్ లు వచ్చేవారాలలో జరుగును.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)


తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







