కతర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
- December 08, 2018
కతర్:కతర్ దేశంలో నివసిస్తున్న తెలంగాణ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ పోటీలు ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఇందులో మొదటి దశలో ఆటలో...
1మ్యాచ్ #ప్రొఫెసర్_జయశంకర్ vs #ఎలెజినియా_టీమ్
అడగా జయశంకర్ వారు గెలుపొందారు..
2 మ్యాచ్ #టీమ్20_20 vs #హ్యేదరబాద్_నవాబ్ లు అడగా నవాబ్ టీం వాళ్ళు గెలుపొందారు.
3 మ్యాచ్ #దోహా_వర్రీయర్స్ vs #బూమ్_ఫ్రెండ్స్ లు అడగా దోహా వారియర్స్ వారు గెలుపొందారు.
ప్రతి ఒక్క మ్యాచ్ లో మాన్ ఆఫ్ ధి మాచ్ ఇవ్వడం జరిగింది.
మిగితా మ్యాచ్ లు వచ్చేవారాలలో జరుగును.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)


తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







