సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉత్తమ్

- December 09, 2018 , by Maagulf
సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉత్తమ్

ప్రజల పక్షాన ఆలోచించి కీలక చట్టాలు తీసుకొచ్చిన ఘనత సోనియాగాంధీదే అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి. గాంధీభవన్‌లో జరిగిన మేడమ్‌ పుట్టిన రోజు వేడుకల్లో ఉత్తమ్ సహా పార్టీ నేతలంతా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది సోనియానే అన్నారు ఉత్తమ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com