అడిలైడ్లో చరిత్ర సృష్టించిన టీమిండియా
- December 10, 2018
అడిలైడ్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంచ్ బ్రేక్ వరకూ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఔటైనప్పటకీ.. టెయిలెండర్లు పోరాడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. లంచ్ తర్వాత టిమ్ పెయిన్ 41 పరుగలకు ఔటవగా.. టెయిలెండర్లు పోరాడారు. స్టార్క్, కమ్మిన్స్తో పాటు నాథన్ ల్యాన్ భారత బౌలర్లను విసిగించారు. అయితే చివరికి హ్యాజిల్వుడ్ను అశ్విన్ ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. పుజారాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







