విద్యార్థినిలపై బ్లాక్మెయిలింగ్: ఒకరి అరెస్ట్
- December 12, 2018
మస్కట్: పలువురు విద్యార్థినుల్ని సోషల్ మీడియా వేదికగా బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాప్ చాట్ యాప్ ద్వారా నిందితుడు, విద్యార్థినుల్ని వేధింపులకు గురిచేస్తున్నాడు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఘటన గురించి పేర్కొంటూ, హ్యాకింగ్ నుంచి కాపాడతానంటూ అమాయకుల్ని మోసం చేసి, వారి నుంచి డేటాను కలెక్ట్ చేస్తున్నాడు నిందితుడు. ఆ తర్వాత వారి ఫొటోల్ని కాపీ చేసి, బెదిరింపులకు దిగుతూ, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని రాయల్ ఒమన్ పోలీస్ వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..







