విద్యార్థినిలపై బ్లాక్మెయిలింగ్: ఒకరి అరెస్ట్
- December 12, 2018
మస్కట్: పలువురు విద్యార్థినుల్ని సోషల్ మీడియా వేదికగా బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాప్ చాట్ యాప్ ద్వారా నిందితుడు, విద్యార్థినుల్ని వేధింపులకు గురిచేస్తున్నాడు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ఘటన గురించి పేర్కొంటూ, హ్యాకింగ్ నుంచి కాపాడతానంటూ అమాయకుల్ని మోసం చేసి, వారి నుంచి డేటాను కలెక్ట్ చేస్తున్నాడు నిందితుడు. ఆ తర్వాత వారి ఫొటోల్ని కాపీ చేసి, బెదిరింపులకు దిగుతూ, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని రాయల్ ఒమన్ పోలీస్ వివరించారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







