టర్కీ లో ఘోర రైలు ప్రమాదం
- December 13, 2018అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో 47 మంది గాయపడ్డారు. ఓ హై స్పీడ్ రైలు మరో రైలును ఢీకొన్నది. ఎమర్జెన్సీ వర్కర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అంకారా నుండి కోన్యా పట్టణం వైపు వెళ్తున్న రైలు ఈ ప్రమాదానికి గురైంది. అంకారా ప్రధాన స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ డ్రైవర్తో పాటు మరో ఇద్దరు సిబ్బంది, ఆరు మంది ప్రయాణికులు మరణించినవారిలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 206 మంది ప్రయాణికులు ఉన్నారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..