రెడ్ బస్ టీమ్పై ప్రయాణీకుల అసహనం
- December 13, 2018
బహ్రెయిన్: కింగ్డమ్లో ఇటీవల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని బలోపేతం చేసేందుకోసం రెడ్ బస్లను ఇంట్రడ్యూస్ చేశారు. అయితే, ప్రయాణీకులు ఈ సిస్టమ్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'బిలో యావరేజ్' మార్కులు మాత్రమే ఈ సిస్టమ్కి ఇస్తున్నారు ప్రయాణీకులు. పంక్చువాలిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. రెడ్ బస్ వినియోగదారుల్లో ఎక్కువమంది తక్కువ ఆదాయం గల కార్మికులే. ఈ కారణంతో ఎక్కడ తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలో వారికి తెలియడంలేదు. పంక్చువాలిటీ లేకపోవడం రెడ్ బస్ సిస్టమ్ ప్రధాన లోపమని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సమాచారం అందుకునే వీలున్నా, అది కూడా సరిగ్గా పని చేయడంలేదనీ, ఈ కారణంగా సామాన్యులు అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్లు ట్రిప్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









