దుబాయ్ లో తెలంగాణ విజయ సంబరాలు
- December 14, 2018దుబాయ్:దుబాయ్ లో MRWF దుబాయ్ టీం ,తెలంగాణ లో కెసిఆర్ నాయకత్వంలో అఖండమైన మెజారిటీ సాధించి రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టిన శుభసందర్భములో కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమము కొరకు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాము.ఈ కార్యక్రమంలో ఏముల రమేష్-అధ్యక్షులు(MRWF),తెడ్డు అజయ్ -కోశాదికారి,బండి జగన్ -జాయింట్ సెక్రటరీ -(MRWF) ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ఎండబెట్టాలా కిరణ్ , ఉట్నూర్ క్రాంతి, దండిలా సాగర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం