న్యూ ఇయర్ సేల్: ఇండియాకి తక్కువ ధరల్లోనే విమానయానం
- December 14, 2018
ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, ఫ్లై దుబాయ్ తమ న్యూ ఇయర్ సేల్స్ని ప్రకటించాయి. ఇండిగో సంస్థ నాలుగు రోజుల న్యూ ఇయర్ సేల్ని ప్రకటించింది. మొత్తం 90 రూట్లలో ఈ సేల్ వర్తిస్తుంది. 3,399 రూపాయల (175 దిర్హామ్లు) నుంచి ఈ ధరలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 12 నుంచి 16 వరకు బుక్ చేసుకున్న ప్రయాణీకులు డిసెంబర& 27 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ ఆఫర్ టిక్కెట్లతో ప్రయాణించవచ్చు. నాన్ స్టాప్ విమానాలకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జెట్ ఎయిర్ వేస్, 30 శాతం డిస్కౌంట్స్ని ప్రకటించింది. ఫ్లై దుబాయ్, 10 శాతం డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య బుక్ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి మార్చి 31 వరకు ఆఫర్ టిక్కెట్లపై ప్రయాణించే వీలు కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







