న్యూ ఇయర్ సేల్: ఇండియాకి తక్కువ ధరల్లోనే విమానయానం
- December 14, 2018
ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, ఫ్లై దుబాయ్ తమ న్యూ ఇయర్ సేల్స్ని ప్రకటించాయి. ఇండిగో సంస్థ నాలుగు రోజుల న్యూ ఇయర్ సేల్ని ప్రకటించింది. మొత్తం 90 రూట్లలో ఈ సేల్ వర్తిస్తుంది. 3,399 రూపాయల (175 దిర్హామ్లు) నుంచి ఈ ధరలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 12 నుంచి 16 వరకు బుక్ చేసుకున్న ప్రయాణీకులు డిసెంబర& 27 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ ఆఫర్ టిక్కెట్లతో ప్రయాణించవచ్చు. నాన్ స్టాప్ విమానాలకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జెట్ ఎయిర్ వేస్, 30 శాతం డిస్కౌంట్స్ని ప్రకటించింది. ఫ్లై దుబాయ్, 10 శాతం డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య బుక్ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి మార్చి 31 వరకు ఆఫర్ టిక్కెట్లపై ప్రయాణించే వీలు కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







