జనవరి నుండి ష్రింపింగ్పై బ్యాన్
- December 17, 2018కువైట్ సిటీ: డైరెక్టర్ ఆఫ& ది పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ షేక్ మొహమ్మద్ అల్ యూసఫ్, ష్రింప్ ఫిషింగ్పై బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కువైటీ ట్రాలర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్లోనూ ష్రింప్ ఫిషింగ్ చేయకూడదు. ఈ సమయంలో ష్రింప్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా నిషిధం. జులై 31తో ఈ బ్యాన్ ముగుస్తుంది. అయితే తాజా మరియు ఫ్రోజెన్ ష్రింప్స్ని షువైఖ్ పోర్ట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రం అనుమతి వుంది.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం