అనూహ్య హత్య కేసులో బాంబే కోర్టు సంచలన తీర్పు
- December 21, 2018మచిలీపట్నానికి చెందిన టెక్కీ అనూహ్య ఎస్తర్ హత్య కేసులో బాంబే కోర్టు సంచనల తీర్పు చెప్పింది. ట్యాక్సీడ్రైవర్ చంద్రబాన్ను హంతకుడిగా న్యాయస్థానం నిర్ధారించింది. అతడికి మరణశిక్షను విధించింది.
2015లో అనూహ్య హత్యకు గురైంది. ముంబై రైల్వే స్టేషన్లో దిగిన ఆమెను.. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసే చంద్రబాన్ ట్రాప్ చేశాడు. అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రజా సంఘాలు రోడ్డెక్కడంతో ముంబై పోలీసులు ప్రతిష్టగా తీసుకుని కేసును ఛేదించారు. వేగంగా విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాన్కు మరణ శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన