ముగిసిన కొచ్చి మెట్రో బహ్రెయిన్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2018
- December 22, 2018ఫస్ట్ ఎడిషన్ కొచ్చి మెట్రో బహ్రెయిన్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2018 ముగిసింది. నికాన్ మిడిల్ ఈస్ట్ మరియు సినికో సహకారంతో ఈ ఫెస్టివల్ని నిర్వహించారు. సౌతిండియన్ యాక్టర్ రవీంద్రన్ ఆలోచన మేరకు ఈ ఫెస్టివల్కి రూపకల్పన జరిగింది. క్యాపిటల్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీఫా సమక్షంలో, డిప్యూటీ గవర్నర్ హస్సన్ అబ్దుల్లా అల్ మదానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినికో ఎక్స్, ఒయాసిస్ మాల్, జుఫైర్ స్క్రీన్స్ ఈ ఈవెంట్కి నెర్వ్ సెంటర్గా వ్యవహరించాయి. బహ్రెయినీ ఫిలిం మేకర్స్ మొహమ్మద్ బు అలి, ఘాదీర్ అలి, సౌదీ ఫిలిం మేకర్ ఫర్హాత్ మరియు బహ్రెయిన్ బేస్డ్ ఫిలిం మేకర్ రామ్ గోపాల్ మీనన్ రూపొందించిన సినిమాలు ప్రదర్శితమయ్యాయి. అరబిక్, ఇండియన్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈ ఈవెంట్లో అలరించాయి. ఫోక్ డాన్స్, సంప్రదాయ మ్యూజికల్ మరియు డాన్స్ ఐటమ్స్, స్కిట్స్ని ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!