ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు అవార్డుల పంట
- December 22, 2018
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పడింది. స్కోచ్ సదస్సులో అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అవార్డులు వరించాయి. రెండు రాష్ట్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలంగాణకు 22 అవార్డులు, ఏపీకి 10 అవార్డులు లభించాయి. సిరిసిల్ల, మెదక్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, సూర్యాపేట మున్సిపాలిటీలతోపాటు మెప్మాకు అవార్డులు వచ్చాయి. ఏపీకి సులభతర వాణిజ్యం, ఈ-ప్రగతి విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అధికారులు అవార్డులు అందుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..