ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు అవార్డుల పంట
- December 22, 2018
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పడింది. స్కోచ్ సదస్సులో అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అవార్డులు వరించాయి. రెండు రాష్ట్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలంగాణకు 22 అవార్డులు, ఏపీకి 10 అవార్డులు లభించాయి. సిరిసిల్ల, మెదక్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, సూర్యాపేట మున్సిపాలిటీలతోపాటు మెప్మాకు అవార్డులు వచ్చాయి. ఏపీకి సులభతర వాణిజ్యం, ఈ-ప్రగతి విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అధికారులు అవార్డులు అందుకున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







