ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు అవార్డుల పంట
- December 22, 2018ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పడింది. స్కోచ్ సదస్సులో అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అవార్డులు వరించాయి. రెండు రాష్ట్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలంగాణకు 22 అవార్డులు, ఏపీకి 10 అవార్డులు లభించాయి. సిరిసిల్ల, మెదక్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, సూర్యాపేట మున్సిపాలిటీలతోపాటు మెప్మాకు అవార్డులు వచ్చాయి. ఏపీకి సులభతర వాణిజ్యం, ఈ-ప్రగతి విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అధికారులు అవార్డులు అందుకున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు