ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు అవార్డుల పంట

- December 22, 2018 , by Maagulf
ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు అవార్డుల పంట

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పడింది. స్కోచ్ సదస్సులో అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అవార్డులు వరించాయి. రెండు రాష్ట్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలంగాణకు 22 అవార్డులు, ఏపీకి 10 అవార్డులు లభించాయి. సిరిసిల్ల, మెదక్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, సూర్యాపేట మున్సిపాలిటీలతోపాటు మెప్మాకు అవార్డులు వచ్చాయి. ఏపీకి సులభతర వాణిజ్యం, ఈ-ప్రగతి విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అధికారులు అవార్డులు అందుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com