జనవరి 14 వ తేదీ నుంచ అత్యవసర్ వైద్యం
- December 24, 2015
వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ఖతర్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో అత్యవసర్ వైద్యం, ప్రజారోగ్యం పై ఓకే అంతర్జాతీయ సదస్సు జరగనుంది. హమద్ మెడికల్ కార్పొరేషన్ సహకారంతో సుప్రేం హెల్త్ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది జి.సి.సి.లో తోలి సమావేశం కాగ , ఇందులో 45 రకాల అత్యవసర వైద్యంకు సంబందించిన విషయాలపై చర్చించనున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు , విష ఆహార నియంత్రణ , అంటు వ్యాధుల గూర్చి ఈ సదస్సులో సమగ్రంగా చర్చించనున్నారు. ప్రమాదాలలో తీవ్ర గాయాల పాలుకాకుండా పర్యవేక్షించడం , మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనేదే ప్రధాన అంశం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







