మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలుశిక్ష
- December 24, 2018
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కు అవినీతి నిరోధక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఆయనను దోషిగా తేల్చింది కోర్టు. శిక్షతోపాటు 1.5 బిలియన్ డాలర్ల జరిమానాను కూడా విధించింది. కాగా అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో గతంలోనే నవాజ్ షరీఫ్ పై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి గత బుధవారం కొన్ని కీలక డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందు కోసం కనీసం వారం నుంచి పది రోజుల గడువు కావలసిందిగా న్యాయవాది కోర్టును కోరారు. న్యాయవాది అభ్యర్థననను కోర్టు తోసిపుచ్చింది. ఇవాళ నవాజ్ షరీఫ్ కు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..