మాజీ ప్రధానికి ఏడేళ్ల జైలుశిక్ష
- December 24, 2018
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కు అవినీతి నిరోధక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఆయనను దోషిగా తేల్చింది కోర్టు. శిక్షతోపాటు 1.5 బిలియన్ డాలర్ల జరిమానాను కూడా విధించింది. కాగా అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో గతంలోనే నవాజ్ షరీఫ్ పై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి గత బుధవారం కొన్ని కీలక డాక్యుమెంట్లను సమర్పించేందుకు షరీఫ్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. ఇందు కోసం కనీసం వారం నుంచి పది రోజుల గడువు కావలసిందిగా న్యాయవాది కోర్టును కోరారు. న్యాయవాది అభ్యర్థననను కోర్టు తోసిపుచ్చింది. ఇవాళ నవాజ్ షరీఫ్ కు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







