శాంటా గా పిల్లలతో సందడి చేసిన సమంతా
- December 26, 2018
బ్యూటీ సమంత క్రిస్మస్ రోజున శాంటాగా మారింది. ఈ పండుగ రోజున ఓ ఛారిటీ నిమిత్తం పిల్లల కోసం వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్ఐవీ సోకిన బాలలను స్వయంగా షాపింగ్ మాల్ కు తీసుకువెళ్ళి వారికి కొత్త డ్రెస్సులు తీయించింది. వారి ఉల్లాసం కోసం తాను కూడా వారితో కలిసి డ్యాన్స్ చేసింది.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఈ చిన్నారుల కళ్ళలో మెరుపులు చూసి నేనెంతో ఆనందించా అని పేర్కొంది. ఛారిటీ అంటే కేవలం సేవా ధర్మం మాత్రమే కాదని, ఇలాంటివారికి ప్రేమను పంచడం కూడానని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..