ఒమన్ చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్
- December 27, 2018
మస్కట్: ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ఐసిజిఎస్) విక్రమ్, మస్కట్ చేరుకుంది. మూడు రోజుల గుడ్ విల్ విజిట్లో భాగంగా విక్రమ్, ఒమన్ చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుల్తానేట్లో ఇండియా అంబాసిడర్ మును మహావర్, ఐసిజిఎస్ విక్రమ్పై రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మెరిటైమ్ సెక్యూరిటీ విషయంలో భారత్ అన్ని విధాలా ఒమన్కి సహకరిస్తుందని ఇండియన్ ఎంబసీ ఈ సందర్భంగా పేర్కొంది. ఇండియన్ కోస్ట్ గార్డ్, అలాగే రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్ గార్డ్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడ్తుందని అధికారులు పేర్కొన్నారు. ఐసిజిఎస్ విక్రమ్, 98 మీటర్స్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెస్సెల్ సిరీస్లో భాగం. ఇటీవలే దీన్ని కమిషన్ చేశారు. మొత్తంగా ఈ వెస్సెల్లో 100 మంది పనిచేస్తారు. రాజ్ కమల్ సిన్హా కమాండెంట్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









