కశ్మీర్లో రాష్ట్రపతి పాలనకు లోక్సభ ఆమోదం
- December 28, 2018కశ్మర్లో రాష్ట్రపతి పాలన విషయం కోసం లోక్సభలో చర్చ జరిగింది. కశ్మీర్లో ప్రమాదకర ఉద్యమం జరుగుతుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఆకారణంగానే ఆరాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించామన్నారు. కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించమని మేము ఎప్పుడు చెప్పలేదని ఆయన తెలపారు. పద్దతి ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రపతి పాలన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన చట్టబద్ధ తీర్మానాన్ని ఇవాళ లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ప్రకారం జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతిపాలన విధిస్తూ డిసెంబర్ 19న రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశానికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..