విద్యార్థులకు ఎంఓఈ 760 ఇన్స్టిట్యూషనల్ విజిట్స్
- December 29, 2018
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టరేట్, మొత్తంగా 760 స్టూడెంట్ విజిట్స్ని 30 పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించింది. అన్ని ప్రభుత్వ స్కూల్స్కి ఉపయోగపడేలా వీటిని నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్లో సిటిజన్షిప్ వాల్యూస్ని పెంచేందుకు వీటిని నిర్వహించారు. స్కూల్ కరికులమ్కి సంబంధించిన సెక్టార్స్ అన్నిటినీ ఈ విజిట్స్లో కవర్ చేయగలిగారు. తమ వయసుకు తగ్గ ఇన్ఫర్మేషన్ని వారు పొందేలా, ఎడ్యుకేషనల్ నీడ్స్కి వీలుగా విజిట్స్ జరిగాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







