4 ఏళ్ళ చిన్నారి హత్యకేసు: తల్లికి ఊరట
- December 29, 2018
కువైట్ సిటీ: కోర్ట్ ఆఫ్ కాస్సేషన్, లోవర్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని కొట్టి పారేసింది. కేసు వివరాల్లోకి వెళితే, నాలుగేళ్ళ చిన్నారి హత్య కేసులో ఆమె తల్లిని దోషిగా లోవర్ కోర్ట్ తేల్చడమే కాకుండా, నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇదిలా వుంటే, క్రిమినల్ కోర్ట్, బ్లాగర్ సకర్ అల్ హషాష్కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. స్టేట్ సెక్యూరిటీ మరియ సైబర్ క్రైమ్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. మొత్తంగా అల్ హషాష్పై 70 ఏళ్ళ జైలు శిక్ష విధించినట్లయ్యింది. కాగా, క్రిమినల్ కోర్ట్ కువైట్ ఎయిర్ వేస్ కార్పొరేషన్ సేల్స్ స్టాఫ్కి ఏడేళ్ళ జైలు శిక్ష, 126,000 కువైటీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. అలాగే ఉద్యోగం నుంచి తొలగించాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఫోర్జ్డ్ ప్లేన్ టిక్కెట్స్ని విక్రయించడం, 64,000 కువైటీ దినార్స్ మోసానికి పాల్పడటం వంటి కేసులు ఈయనపై నమోదయ్యాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







