యూఏఈలో ఇండియన్ అకౌంటెంట్ ఆత్మహత్య
- December 31, 2018
35 ఏళ్ళ ఇండియన్ మ్యాన్ తన అకామడేషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రస్ అల్ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్లో సూసైడ్ నోట్ లభ్యమయినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడి పేరు రినోజ్ రాజేంద్రన్. షార్జాలోని ఓ జ్యుయెలరీ ఫర్మ్లో రాజేంద్రన్ భార్య బిని బెనర్జీ పనిచేస్తున్నారు. అనారోగ్య సమస్యలతోనే రాజేంద్రన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా అర్థమవుతోంది. మృతుడికి ఓ కుమారుడు వున్నాడు. అతను కేరళలో వుంటున్నాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని మృతుడు, సూసైడ్ నోట్లో పేర్కొనట్లు అధికారులు తెలిపారు. మృతుడు గతంలో అల్ ఘైయల్ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేశారు. అతను చాలా డెడికేటెడ్ అని సన్నిహితులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..