సీఎం దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి
- January 05, 2019ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి లభించింది. చంద్రబాబుతో పాటు పూర్తిస్థాయి బృందంతో వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విదేశాంగ శాఖ నిన్న ఆంక్షలతో అనుమతులను ఇవ్వగా అసంతృప్తితో ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మరోసారో డెలిగేషన్ లిస్ట్ పంపించింది. ఈ ప్రతిపాదనలను విదేశాంగ శాఖ అనుమతులను జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈనెల 22న 15మంది బృందంతో సీఎం చంద్రబాబు నాలుగురోజుల దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ