సీఎం దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి
- January 05, 2019
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి లభించింది. చంద్రబాబుతో పాటు పూర్తిస్థాయి బృందంతో వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విదేశాంగ శాఖ నిన్న ఆంక్షలతో అనుమతులను ఇవ్వగా అసంతృప్తితో ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మరోసారో డెలిగేషన్ లిస్ట్ పంపించింది. ఈ ప్రతిపాదనలను విదేశాంగ శాఖ అనుమతులను జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈనెల 22న 15మంది బృందంతో సీఎం చంద్రబాబు నాలుగురోజుల దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







