సీఎం దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి

- January 05, 2019 , by Maagulf
సీఎం దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి లభించింది. చంద్రబాబుతో పాటు పూర్తిస్థాయి బృందంతో వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విదేశాంగ శాఖ నిన్న ఆంక్షలతో అనుమతులను ఇవ్వగా అసంతృప్తితో ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మరోసారో డెలిగేషన్ లిస్ట్ పంపించింది. ఈ ప్రతిపాదనలను విదేశాంగ శాఖ అనుమతులను జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈనెల 22న 15మంది బృందంతో సీఎం చంద్రబాబు నాలుగురోజుల దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com