సీఎం దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి
- January 05, 2019
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి లభించింది. చంద్రబాబుతో పాటు పూర్తిస్థాయి బృందంతో వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విదేశాంగ శాఖ నిన్న ఆంక్షలతో అనుమతులను ఇవ్వగా అసంతృప్తితో ఏపీ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మరోసారో డెలిగేషన్ లిస్ట్ పంపించింది. ఈ ప్రతిపాదనలను విదేశాంగ శాఖ అనుమతులను జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈనెల 22న 15మంది బృందంతో సీఎం చంద్రబాబు నాలుగురోజుల దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్