‘కథానాయకుడు’ టికెట్ల వేలం
- January 09, 2019
ఎన్టీయార్ బయోపిక్ సినిమా విడుదల కోసం దేశ విదేశాల్లో అభిమానులు ఎదురుచూసిన రోజూ రానే వచ్చింది. సినిమా టికెట్ల కోసం అభిమానులు, కార్యకర్తలు ఎగబడుతున్నారు. అమెరికాలో అయితే ఎన్టీయార్ అభిమానులు టికెట్లను వేలం వేశారు. అయితే ఈ డబ్బును కూడా ఓ మంచి కార్యక్రమానికి వినియోగించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అమెరికాలో వేలం వేసిన తొలి టికెట్ ను ఓ ఎన్నారై 3లక్షల 55వేలకు కొన్నారు. ఈ మొత్తం డబ్బును డిస్ట్రిబ్యూటర్ ఎన్టీయార్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..