‘కథానాయకుడు’ టికెట్ల వేలం
- January 09, 2019ఎన్టీయార్ బయోపిక్ సినిమా విడుదల కోసం దేశ విదేశాల్లో అభిమానులు ఎదురుచూసిన రోజూ రానే వచ్చింది. సినిమా టికెట్ల కోసం అభిమానులు, కార్యకర్తలు ఎగబడుతున్నారు. అమెరికాలో అయితే ఎన్టీయార్ అభిమానులు టికెట్లను వేలం వేశారు. అయితే ఈ డబ్బును కూడా ఓ మంచి కార్యక్రమానికి వినియోగించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అమెరికాలో వేలం వేసిన తొలి టికెట్ ను ఓ ఎన్నారై 3లక్షల 55వేలకు కొన్నారు. ఈ మొత్తం డబ్బును డిస్ట్రిబ్యూటర్ ఎన్టీయార్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..