యాంటీ ఎలక్ట్రోరల్ ట్వీట్స్: బహ్రెయినీకి జైలు
- January 17, 2019థర్డ్ లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ బహ్రెయినీ వ్యక్తికి జైలు నెలరోజులపాటు శిక్ష విధించింది. దాంతోపాటుగా అతనికి 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఖరారు చేసింది న్యాయస్థానం. అయితే జైలు శిక్షను సోషల్ సర్వీస్తో రీప్లేస్ చేయడానికి అవకాశం కూడా కన్యాయస్థానం కల్పించింది. నిందితుడు, సోషల్ మీడియా వేదికగా యాంటీ ఎలక్ట్రోల్ ట్వీట్స్ చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇంటీరియర్ మినిస్ట్రీ - ఎలక్ట్రానిక్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ మరియు మునిసిపల్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా నిందితుడు పిలుపునిచ్చాడు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ