'PBD' లో పాల్గొనటానికి వారణాశి చేరుకున్న యూ.ఏ.ఈ బృందం
- January 20, 2019వారణాసి:ప్రతి రెండు సంవత్సరాలకు భారత ప్రభుత్వం నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రవాసీయులు పాల్గొంటారు.సుమారు 350 మంది NRI లు యూఏఈ నుండి ఈరోజు బయలు దేరివెళ్లారు.వారాణసి విమానాశ్రయంలో యూ.పి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.వివిధ దేశాలనుండి NRI బయలుదేరారు,ఈ బృందం లో మన తెలంగాణ ప్రాంతానికి ముగ్గురు మాత్రమే ఉన్నారు,అందులో ఆర్మూర్ మండల ఫతేపూర్ గ్రామానికి చెందిన ఏముల రమేష్(అధ్యక్షులు-ప్రవాసీ హక్కులు మరియు సంక్షేమ వేదిక దుబాయ్),జనగామ శ్రీనివాస్(జాయింట్ కో-ఆర్డినేటర్ -IPF) మరియు గౌరి రెడ్డి ఉన్నారు.మొత్తంఒక వారం రోజుల ప్రోగ్రాం లో మూడు రోజులు వారణాసి ,ఒక రోజు కుంభ్ మేళ -ప్రయాగ్-అలహాబాద్ మరియు ఢిల్లీ లో రిపబ్లిక్ డే రోజు 26th jan పరేడ్ గ్రౌండ్ యెర్ర కోట లో పాల్గొంటారు.యూ.ఏ.ఈ బృందానికి ప్రేమ్ చంద్(వైస్ కౌన్సెలర్) ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?