'PBD' లో పాల్గొనటానికి వారణాశి చేరుకున్న యూ.ఏ.ఈ బృందం
- January 20, 2019
వారణాసి:ప్రతి రెండు సంవత్సరాలకు భారత ప్రభుత్వం నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రవాసీయులు పాల్గొంటారు.సుమారు 350 మంది NRI లు యూఏఈ నుండి ఈరోజు బయలు దేరివెళ్లారు.వారాణసి విమానాశ్రయంలో యూ.పి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.వివిధ దేశాలనుండి NRI బయలుదేరారు,ఈ బృందం లో మన తెలంగాణ ప్రాంతానికి ముగ్గురు మాత్రమే ఉన్నారు,అందులో ఆర్మూర్ మండల ఫతేపూర్ గ్రామానికి చెందిన ఏముల రమేష్(అధ్యక్షులు-ప్రవాసీ హక్కులు మరియు సంక్షేమ వేదిక దుబాయ్),జనగామ శ్రీనివాస్(జాయింట్ కో-ఆర్డినేటర్ -IPF) మరియు గౌరి రెడ్డి ఉన్నారు.మొత్తంఒక వారం రోజుల ప్రోగ్రాం లో మూడు రోజులు వారణాసి ,ఒక రోజు కుంభ్ మేళ -ప్రయాగ్-అలహాబాద్ మరియు ఢిల్లీ లో రిపబ్లిక్ డే రోజు 26th jan పరేడ్ గ్రౌండ్ యెర్ర కోట లో పాల్గొంటారు.యూ.ఏ.ఈ బృందానికి ప్రేమ్ చంద్(వైస్ కౌన్సెలర్) ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..