సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి శివైక్యం..సంతాపం తెలిపిన కర్నాటక ప్రభుత్వం
- January 21, 2019
కర్నాటక: సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి మృతి పట్ల సిఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శివకుమార్ (సోమవారం) కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. శివకుమార్ స్వామి మృతికి సంతాపంగా కర్నాటక ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. రేపు (మంగళవారం) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. రేపు సాయంత్రం శివకుమార్ స్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్