పూరీ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్
- January 23, 2019
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్లతో ఇబ్బందిపడుతున్నాడు. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' అనే ఫిల్మ్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఒపెనింగ్ షాట్ వంటివి బుధవారం హైదరాబాద్లో జరిగాయి. దీనికి ఇండస్ర్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతోనైనా సరైన హిట్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు పూరీ.
ఆ మధ్య దీనికి సంబంధించి ఫస్ట్ లుక్తోపాటు టైటిల్ విడుదలైంది. దీంతో అంచనాలు భారీగానే పెరిగాయి. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మాన్యుయేల్ని తీసుకోవాలని భావిస్తున్నాడట. ఆమెని సంప్రదించి మాట్లాడడం కూడా జరిగిపోయిందని టాక్. అనుతోపాటు మరో హీరోయిన్కీ ఇందులో నటించే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే మే లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది పూరి ప్లాన్. ఈ ప్రాజెక్టుకి ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







