పూరీ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్
- January 23, 2019
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్లతో ఇబ్బందిపడుతున్నాడు. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' అనే ఫిల్మ్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు, ఒపెనింగ్ షాట్ వంటివి బుధవారం హైదరాబాద్లో జరిగాయి. దీనికి ఇండస్ర్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుతోనైనా సరైన హిట్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు పూరీ.
ఆ మధ్య దీనికి సంబంధించి ఫస్ట్ లుక్తోపాటు టైటిల్ విడుదలైంది. దీంతో అంచనాలు భారీగానే పెరిగాయి. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మాన్యుయేల్ని తీసుకోవాలని భావిస్తున్నాడట. ఆమెని సంప్రదించి మాట్లాడడం కూడా జరిగిపోయిందని టాక్. అనుతోపాటు మరో హీరోయిన్కీ ఇందులో నటించే అవకాశం ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే మే లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది పూరి ప్లాన్. ఈ ప్రాజెక్టుకి ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..