'ఇన్వెస్ట్ తెలంగాణ'లో జాబ్ ఎలా ఉంది సర్?
- January 24, 2019
హైదరాబాద్: మెగాపవర్స్టార్ రామ్చరణ్ సతీమణి ఉపాసన కొత్త ఉద్యోగంలో చేరిందట. తన ఉద్యోగం ఎలా ఉందని టిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంటు కేటిఆర్ను ట్విట్టర్ ద్వారా అడుగుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశంలో భాగంగా ఉపాసన ఇటీవల దావోస్కు వెళ్లారు. "ఇన్వెస్ట్ తెలంగాణ" కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం అందించి వారిని పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించడం కోసం తెలంగాణ డెస్క్కు కో ఆర్డినేటర్గా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









