ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించిన చంద్రబాబు దంపతులు
- January 27, 2019
కృష్ణా జిల్లా కొమరవోలులో సీఎం చంద్రబాబు దంపతులు పర్యటించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు, భవనేశ్వరి. అనంతరం కొమరవోలులోని అమర లింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!