ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించిన చంద్రబాబు దంపతులు
- January 27, 2019
కృష్ణా జిల్లా కొమరవోలులో సీఎం చంద్రబాబు దంపతులు పర్యటించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు, భవనేశ్వరి. అనంతరం కొమరవోలులోని అమర లింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా







