ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించిన చంద్రబాబు దంపతులు
- January 27, 2019
కృష్ణా జిల్లా కొమరవోలులో సీఎం చంద్రబాబు దంపతులు పర్యటించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు, భవనేశ్వరి. అనంతరం కొమరవోలులోని అమర లింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







