55 దిర్హామ్లకే ఒమన్-దుబాయ్ ప్రయాణం
- January 28, 2019
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్)తో కలిసి దుబాయ్ - మస్కట్ మధ్య కొత్త బస్ రూట్ని ప్రకటించడం జరిగింది. ఈ బస్ రూట్ రోజూ మూడు ట్రిప్లుగా నిర్ణయించారు. రష్దియా మెట్రో బస్ స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 మరియు అబు హైల్ స్టేషన్ నుంచి బస్లు వెళతాయి. టిక్కెట్ ధరలు ఒక వైపు 55 దిర్హామ్లు కాగా, రెండు వైపులకు 90 దిర్హామ్లు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..