70వ భారత రిపబ్లిక్ వేడుకల్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 29, 2019
మస్కట్: ఇండియన్ ఎంబసీ, 70వ భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్ని ఎంబసీ కార్యాలయంలో నిర్వహించింది. ఎంబసీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, జనవరి 26 ఉదయం 8.30 నిమిషాలకు ఎంబసీ పరిసరాల్లో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. అల్ ఖువైర్లోని అల్ దోవాల్ అల్ అరేబియా స్ట్రీట్లోగల డిప్లమాటిక్ ఏరియాలో ఈ వేడుకల్ని నిర్వహించారు. ఒమన్లో భారత రాయబారి అయిన మను మహావర్, జాఈయ పతాకావిష్కరణ చేశారు. 450 మంది అతిథులకు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ డాక్టర్ ఫైద్ బిన్ జాఫర్ బిన్ మొహమ్మద్ అల్ సజ్వాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒమన్లో స్థిరపడ్డ భారత కళాకారులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







