70వ భారత రిపబ్లిక్ వేడుకల్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 29, 2019మస్కట్: ఇండియన్ ఎంబసీ, 70వ భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్ని ఎంబసీ కార్యాలయంలో నిర్వహించింది. ఎంబసీ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, జనవరి 26 ఉదయం 8.30 నిమిషాలకు ఎంబసీ పరిసరాల్లో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. అల్ ఖువైర్లోని అల్ దోవాల్ అల్ అరేబియా స్ట్రీట్లోగల డిప్లమాటిక్ ఏరియాలో ఈ వేడుకల్ని నిర్వహించారు. ఒమన్లో భారత రాయబారి అయిన మను మహావర్, జాఈయ పతాకావిష్కరణ చేశారు. 450 మంది అతిథులకు రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ డాక్టర్ ఫైద్ బిన్ జాఫర్ బిన్ మొహమ్మద్ అల్ సజ్వాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒమన్లో స్థిరపడ్డ భారత కళాకారులు పలు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు