అమెరికాలో ఆలయంపై దుండగుల దాడి
- January 31, 2019
వాషింగ్టన్: అమెరికాలో లూయిస్విలెలో ఉన్న స్వామినారాయణ్ ఆలయంపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలో ఉన్న దేవుడి విగ్రహానికి నల్ల రంగు పూశారు. కిటికీలను విరగ్గొట్టారు. అక్కడే ఉన్న కుర్చీకి ఓ కత్తిని గుచ్చి వెళ్లిపోయారు. ఈదాడితో అక్కడ ఉన్న భారతీయులను షాక్కు గురిచేసింది. అమెరికా అధికారులు దీనిపై విచారణ మొదలుపెట్టారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు లూయిస్విలె మేయర్ గ్రెట్ ఫిషర్. ఈ విద్వేషం లేదా మత దురభిమానాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది పిరికిపందల చర్య అని ఫిషర్ అన్నారు.
తాజా వార్తలు
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!







