అమెరికాలో ఆలయంపై దుండగుల దాడి
- January 31, 2019
వాషింగ్టన్: అమెరికాలో లూయిస్విలెలో ఉన్న స్వామినారాయణ్ ఆలయంపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలో ఉన్న దేవుడి విగ్రహానికి నల్ల రంగు పూశారు. కిటికీలను విరగ్గొట్టారు. అక్కడే ఉన్న కుర్చీకి ఓ కత్తిని గుచ్చి వెళ్లిపోయారు. ఈదాడితో అక్కడ ఉన్న భారతీయులను షాక్కు గురిచేసింది. అమెరికా అధికారులు దీనిపై విచారణ మొదలుపెట్టారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు లూయిస్విలె మేయర్ గ్రెట్ ఫిషర్. ఈ విద్వేషం లేదా మత దురభిమానాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది పిరికిపందల చర్య అని ఫిషర్ అన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







