ట్రాఫిక్ రద్దీలో ఆపదలు తగ్గేలా చర్యలు అవగాహనకై యువతకు పిలుపు
- December 27, 2015
ట్రాఫిక్ రాద్దిను ఎదుర్కొనేందుకు , రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాటశాల లొని విధార్డులకు , యువత కు అవగాహన కల్పించే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతర్భాగ సమితి మంత్రిత్వ శాఖ ' పాటశాల లో ట్రాఫిక్ అవగాహన ' గూర్చి అబుదాబీ అల్ నఃడ లోని సలీం బిన్ కుబ ఇనహ్ అల్ రాషేది నివాసంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ట్రాఫిక్ నిబంధనలు కుటుంబ సభ్యులు తమ పిల్లలకు తెలియచేయాలని సూచించారు. పిల్లలకు పెద్దవారు తమ వాహనాలను ఇచ్చి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయించడం అతి వేగంగా వాహనాలను నడిపేలా ప్రోత్సహించరాదని తెలిపారు. యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని వారు ఏ మాత్రం ఇవ్వరాదని అన్నారు. తదితర దిద్దుపాటు చర్యలతో యువత అప్రమత్తంగా ఉండాలని , తద్వారా అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







