ట్రాఫిక్ రద్దీలో ఆపదలు తగ్గేలా చర్యలు అవగాహనకై యువతకు పిలుపు
- December 27, 2015
ట్రాఫిక్ రాద్దిను ఎదుర్కొనేందుకు , రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాటశాల లొని విధార్డులకు , యువత కు అవగాహన కల్పించే విధంగా ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతర్భాగ సమితి మంత్రిత్వ శాఖ ' పాటశాల లో ట్రాఫిక్ అవగాహన ' గూర్చి అబుదాబీ అల్ నఃడ లోని సలీం బిన్ కుబ ఇనహ్ అల్ రాషేది నివాసంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ట్రాఫిక్ నిబంధనలు కుటుంబ సభ్యులు తమ పిల్లలకు తెలియచేయాలని సూచించారు. పిల్లలకు పెద్దవారు తమ వాహనాలను ఇచ్చి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయించడం అతి వేగంగా వాహనాలను నడిపేలా ప్రోత్సహించరాదని తెలిపారు. యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని వారు ఏ మాత్రం ఇవ్వరాదని అన్నారు. తదితర దిద్దుపాటు చర్యలతో యువత అప్రమత్తంగా ఉండాలని , తద్వారా అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







